![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 03:27 PM
ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోమవారం స్వర్ణాంధ్ర కార్యాలయాలను సీఎం వర్చువల్గా ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో సేవారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం సేవారంగం నుంచి 6.3శాతం ఆదాయమే వస్తుందని.. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు.
Latest News