![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:49 AM
భర్త రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టైన సోనమ్కు తండ్రి దేవీ సింగ్ మద్దతుగా నిలిచారు. ‘‘నా కూతురిది ఏ తప్పూ లేదు. ఆమెపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను అమాయకురాలు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి. నిజమైన నిందితులు బహిర్గతం కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు. మేఘాలయాలో హనీమూన్కు వెళ్లిన దంపతుల్లో రాజా మృతదేహం కనపడటంతో సోనమ్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Latest News