![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:06 PM
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ ప్రాంతాన్ని మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు.
Latest News