|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:31 AM
ఛత్తీస్ఘఢ్లో శుక్రవారం మావోయిస్టులు దుశ్చర్యకు ఒడికట్టారు. బీజాపూర్ జగదల్పూర్ రహదారిలోని NH-63పై ఉల్లిపాయలతో నిండిన ట్రక్కును నక్సలైట్లు తగలబెట్టారు. భైరంగఢ్ సమీపంలోని కరణమార్కలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉల్లిపాయలతో నిండిన ట్రక్కుకు నిప్పంటించిన తర్వాత, మావోయిస్టులు కొంతసేపు ఒక ప్రయాణికుల బస్సును కూడా బందీగా ఉంచారు. 30 నిమిషాల తరువాత, ప్రయాణికుల బస్సును అక్కడి నుండి బయలుదేరడానికి అనుమతించారు.
Latest News