|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 10:17 AM
AP: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,284 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,268 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. కాగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లుగా ఉంది. రేపు శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది.
Latest News