|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 02:35 PM
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్లోని వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. రోడ్ షో సమయంలో ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు ప్రధాని మోదీపై పుష్ప వర్షం కురిపించారు. పూలు చల్లి స్వాగతం చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ వడోదర రోడ్ షోకి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (గత ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
Latest News