వల్లభనేని వంశీకి అస్వస్థత
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 11:30 AM

 నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వైసీపీ నేత వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వంశీ అస్వస్థతకు గురికాగా.. కంకిపాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం ఆయనను గుంటూరుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మరోసారి వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం వంశీని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్‌లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్‌ న్యూరాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో వంశీకి వైద్య పరీక్షలు అనంతరం బీపీ, షుగర్‌ లెవెల్స్ సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

Latest News
IPL 2026: ‘Defending target against Punjab Kings was clinical’, says POTM Cummins Thu, May 07, 2026, 10:07 AM
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM