![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 03:44 PM
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. నైరుతి రుతుపవనాలు ఎనిమిదేళ్ల తర్వాత కేరళ తీరాన్ని తాకినట్లు IMD వెల్లడించింది. అయితే ఈ రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉందని అంచనా వేసింది. ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Latest News