![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:44 PM
గుంటూరు తూర్పు నియోజకవర్గo పరిధిలోరూ. 2. 43 కోట్లు, పశ్చిమ నియోజకవర్గo పరిధిలో రూ. 72. 20 లక్షలతో మొత్తం రూ. 3. 15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యేలు నజీర్ మహ్మద్, గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. నగరం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు అన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తోపాటు కూటమి నాయకులు గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Latest News