![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 11:38 AM
చిత్తూరు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక ఆలయంలో శనివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతరం కావడంతో ఆలయ ప్రాంగణంలోని అన్ని క్యూలైన్లలో భక్తులు నిండిపోయారు. లడ్డూ కౌంటర్ వద్ద, శివాలయం వద్ద భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పెంచుల కిశోర్ తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Latest News