![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 03:17 PM
AP: వైఎస్ జగన్ అబద్ధాలకు అలవాటు పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదని విమర్శించారు. అప్పులు నుంచి విద్యుత్ వరకు జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆయన అన్నారు .స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చరిత్ర జగన్ది అని మంత్రి అనగాని ఫైర్ అయ్యారు. కూటమి హయాంలో రెవెన్యూ రాబడి 4.74 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. జగన్ అంకెల గారడీ చేస్తున్నారని మంత్రి తెలిపారు.
Latest News