![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:35 PM
కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసిన వారికి 21 రోజుల్లో పరిష్కారం కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కొత్త రేషన్కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. సామాన్య ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా స్మార్ట్ రైస్ కార్డ్ను ప్రవేశపెడుతున్నామని, అందులో క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మార్పులు, చేర్పుల కోసం ఇకపై ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
Latest News