![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:31 AM
అనకాపల్లిలోని కాల్సెంటర్ల అంశంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు ఇప్పటికే రెండు కాల్ సెంటర్ల నుంచి కంప్యూటర్లు స్వాధీనం చేసుకోగా. ప్రస్తుతం సైబర్ నిపుణులతో డేటాను విశ్లేషిస్తున్నారు. ముంబయికి చెందిన ఓ మహిళ అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా రెండు కాల్సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ రెండు కాల్సెంటర్లలో 160 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Latest News