టీటీడీ శుభవార్త.. ఆగస్టు నెల ప్రత్యేక దర్శనం టికెట్లు ఈ నెల 24న విడుదల
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 11:14 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరియు గదుల కోటాను ఆన్‌లైన్‌లో ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది. 
ఈ సందర్భంగా, దర్శనం టికెట్లు ఉదయం 10 గంటలకు, గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే, ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కూడా విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.

Latest News
Rs 3 crore crypto fraud: ED raids 9 properties in Chandigarh, Haryana; freezes accounts Tue, Dec 30, 2025, 05:02 PM
CM Nitish Kumar inspects Dr APJ Abdul Kalam Science City in Patna Tue, Dec 30, 2025, 04:45 PM
Private equity investments in Indian real estate up 59 pc to $6.7 billion in 2025 Tue, Dec 30, 2025, 04:41 PM
Idris Elba to be knighted in U.K.'s New Year honours Tue, Dec 30, 2025, 04:40 PM
Bangladesh envoy to India meets interim government advisors in Dhaka Tue, Dec 30, 2025, 04:36 PM