వడ్డెర్ల సమస్యల పరిష్కారానికి కృషి కుంచపు వడ్డే వెంకటేశులు
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 03:44 PM

వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రామగిరి, కనగానపల్లి మండలాల వడ్డెర నాయకులు పాల్గొని, తమ సమస్యలను తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేసి, కొండ క్వారీలలో, హిటాచి, జెసిబిలలో రాయితీలు కల్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుంచపు వడ్డే వెంకటేశులు మాట్లాడుతూ, వడ్డెర్లకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

Latest News
IANS Year Ender 2025: As Pakistan sank, its army chief rose in power Fri, Dec 26, 2025, 05:01 PM
CEC Gyanesh Kumar meets Vice President Radhakrishnan Fri, Dec 26, 2025, 04:59 PM
Disrupted sleep cycles linked to aggressive breast cancer: Study Fri, Dec 26, 2025, 04:39 PM
IANS Year Ender 2025: Anti-obesity drive, generic drugs to remain key focus in 2026 Fri, Dec 26, 2025, 04:38 PM
Govt releases new BIS Standard for incense sticks to boost consumer safety Fri, Dec 26, 2025, 04:36 PM