|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:00 PM
పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల పరిధిలో లోచర్ల సచివాలయంలో ఆర్ ఐ దుర్గేష్ పై వైసీపీ నాయకుడు నారాయణస్వామి దాడి చేయడం దుర్మార్గమని గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. గురువారం అయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలకే కాదు అధికారులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.
Latest News