|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:20 AM
పుత్తూరు ప్రజాసంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సంఘ ఉపాధ్యక్షులు రామానాయుడు, సిఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి , సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరారు.
Latest News