|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 07:47 PM
ధర్మవరం పట్టణం సిద్దయ్య గుట్ట గల జీవనజ్యోతి పాఠశాల వ్యవస్థాపకురాలు మదర్ ఎలిజిబెత్ (94) మంగళవారం మృతి చెందారు. కేరళలో జన్మించి పట్టణంలో జీవన్ జ్యోతి పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించి వారిని ప్రయోజకులు చేసిన మదర్ ఎలిజిబెత్ మృతి బాధాకరమన్నారు. ఆమె మృతి పట్ల పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు నివాళులర్పించారు.
Latest News