|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 11:00 AM
ఈ నెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని
సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆరోపించింది. సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్ హామీని నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొననున్నారు.