|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 09:04 PM
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాది సుబ్బారావు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో సీఐడీకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ కు లిస్టింగ్ ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి సూచించింది.
Latest News