|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:06 PM
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని తోట వద్ద మెలకల్మూరు కు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Latest News