|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:45 PM
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం మైదుకూరు పట్టణంలో టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడు ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు టౌన్, మైదుకూరు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News