|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 04:33 PM
వైసీపీ కీలక నేతలకు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. మాజీ మంత్రి కొడాలి నాని, పార్థసారథి, అడపా శేషులతో పాటు వంగవీటి రాధాలకు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక హోదా విషయంలో వీరంతా 2015లో ధర్నా చేశారు. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావడం లేదనే కారణంతో కోర్టు వారెంట్ జారీ చేసింది.
Latest News