ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' ట్రైలర్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 19, 2025, 08:26 PM

ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నుంచి 'రెక్కీ' వంటి విజయవంతమైన సిరీస్ తరువాత మరో సరికొత్త థ్రిల్లర్‌ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నేడు (జూన్ 19) విడుదల చేశారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5లో ప్రసారం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa