నూతన నటీనటులతో తెరకెక్కించిన సరికొత్త చిత్రం "అలిపిరికి అల్లంతదూరంలో". ఆనంద్ జే దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ద్వారా రావణ్ రెడ్డి నిట్టూరు, నిఖితా అలిశెట్టి హీరోహీరోయిన్లుగా టాలీవుడ్ ప్రేక్షకులకు హలో చెప్పనున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు నవంబర్ 18వ తేదీన థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
మహా పుణ్యక్షేత్రం తిరుపతి గొప్పతనాన్ని, తిరుపతి నగర అందమైన ప్రదేశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa