గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆమె అచ్చియమ్మ పాత్రలో క్రికెట్ కామెంటేటర్గా కనిపించనుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa