☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ రైతు బజార్లో సన్నబియ్యం
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్లో సన్నబియ్యం

17 Sep 2026 Reporter

 రైతు బజార్ లో సన్న బియ్యం 

అనంతపురం మేజర్ న్యూస్ అనంతపురం నగరంలోని రైతు బజార్ లో సన్న బియ్యం అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 రూపాయల చొప్పున అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నగరంలోని రైతు బజార్ లో సన్న బియ్యం కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home