☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి.. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్

ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి.. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు

18 Sep 2026 Reporter

 

రామగిరి మేజర్ న్యూస్: పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి అని , ఉపాధ్యాయులు  క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అని రామగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం రామగిరి మండలం నసనకోట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లీప్ యాప్ నందు పాఠశాల ప్రగతికి సంబంధించిన విషయాలను ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.విద్యార్థుల సమిష్టి ప్రగతికి, పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది తోడ్పాటు అందించాలి అని, తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాల బోధనా తీరు, పాఠశాల కార్యక్రమాలను లీప్ యాప్ నందు నమోదు చేసి పాఠశాల ప్రగతిని పెంచాలని సూచించారు.అలాగే పదవ తరగతి లో మంచి ఉత్తీర్ణత సాధించి, మన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కు, పాఠశాల కు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జమున బాయి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం*

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home