ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుపర్ స్టార్ సురేశ్ రైనా ప్రకటించిన ఆల్ టైమ్ వరల్డ్ జట్టు: కోహ్లీ-ధోనీ దూరమయ్యారు

sports |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 11:04 PM

 భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ప్రస్తుతం 2025 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్ (WCL 2025) లీగ్‌లో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్‌లో, రైనా భారత జట్టు "ఇండియా ఛాంపియన్స్" తరఫున ఆడుతున్నారు. ఈ జట్టులో యూవరాజ్ సింగ్ (కెప్టెన్), షికర్ ధావన్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పథాన్, యువరాజ్ పథాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పియూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరన్, వినయ్ కుమార్, అభిమన్యూ మిథున, సిద్ధార్థ కౌల్, గురకీరత్ మాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు .ఈ లీగ్‌లో భారత జట్టు పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో జులై 20, 2025న ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో తలపడింది. భారత జట్టు 159/5 స్కోరు సాధించి, పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింసురేశ్‌ రైనా వరల్డ్ ఎలెవన్ జట్టు: బ్రియాన్ లారా (వెస్టిండీస్), సచిన్ టెందూల్కర్ (భారత్), వివియన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్‌), యువరాజ్ సింగ్ (భారత్), ఇయాన్ బోథమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్), షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే (భారత్), సక్లైన్ ముస్తాక్ (పాకిస్థాన్‌).పాల్ ఆడమ్స్ (సౌతాఫ్రికా.. ఇంపాక్ట్ ప్లేయర్).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa