బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలం గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాతమాగులూరు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa