ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్ ప్రస్తావన తెచ్చి నా నోరు పాడు చేయకండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 08, 2025, 02:21 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు, కేటీఆర్‌ల మధ్య మాటలు లేవని, వారి ప్రస్తావన తెచ్చి తన నోరు పాడు చేయవద్దని మీడియాను కోరారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క పార్లమెంట్ సీటు గెలవలేని పార్టీ గురించి ప్రశ్నలు అడగవద్దని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వారి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa