ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 02:29 PM

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సోమవారం భూత్పూర్ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అనంతరం యాసంగి సబ్సిడీ విత్తనాల పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa