TG: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల వల్లే రాష్ట్రంలో పథకాల అమలులో జాప్యం జరుగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తులం బంగారం, రూ.2,500 ఏమయ్యా యంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు బంగారం ఇవ్వాలంటే మరో రూ. లక్ష అవుతుంది. తులం బంగారం అమలుకు రూ. 4వేల కోట్లు, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి రూ. 10వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. BRS అప్పులు చేయకుండా ఉండి ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa