ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 11:45 AM

HYD: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి. కొంతమంది వీధి వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని చెదరగొట్టి, కూల్చివేతలను పూర్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa