శుక్రవారం, సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను వేద పండితులు ఆశీర్వదించారు. ఆదిలాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు తీసుకురావడంలో ఆయన కృషిని అభినందిస్తూ, సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు కందుల రవీందర్, బండారి వామన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa