తెలంగాణ నుంచి బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. , హైదరాబాద్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రాలలో ఒకటిగా మారిందని వివరించింది. మందులు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాలలో తెలంగాణ బిలియనీర్లు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నారని వివరించింది. ఈ జాబితాలో మురళీ దివి (9.2 బిలియన్ డాలర్లు), పిపి రెడ్డి, పివి కృష్ణారెడ్డి (4.5 బిలియన్ డాలర్లు), బి. పార్థసారధి రెడ్డి (3.95 బిలియన్ డాలర్లు), పివి రాంప్రసాద్ రెడ్డి (3.9 బిలియన్ డాలర్లు ఉన్నారని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa