ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా కోటి దీపోత్సవం పోస్టర్ల ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 03:06 PM

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, శిక్షణా కలెక్టర్ సలోని సమక్షంలో మంగళవారం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న సర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు రేణిగుంట రవీందర్, కందుల రవీందర్, నర్సోజీ, ఎన్నావార్ రాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa