ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలాఖరులోగా వారికి ఉచిత చేప పిల్లల పంపిణీ: సర్కార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 02:30 PM

TG: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సుమారు రూ. 123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం అమలుపై మంత్రి సోమవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, పారదర్శకత పాటించాలని మంత్రి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa