ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెలిమినేడులో రజక నూతన అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులకు సన్మానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 02:54 PM

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రజక సంఘం నూతన అధ్యక్షుడు గోలి కిష్టయ్య(నరేష్) గారిని మరియు కార్యవర్గ సభ్యులను మాజీ MPTC దేశబోయిన స్వరూప నరసింహ యాదవ్ గారు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండెపురి చంద్రయ్య ఉపాధ్యక్షులు గోలి నరసింహ సహాయ కార్యదర్శి వడ్డేపల్లి గంగయ్య కార్యవర్గ సభ్యులు గోలి నరసింహ గోలి ఆంజనేయులు జంజరాల లక్ష్మయ్య రజక సంఘం నాయకులు గోలి అంజయ్య గోలి సాయికిరణ్ గోలి యాదయ్య గోలి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa