ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్రనగర్‌లో ఎయిర్‌హోస్టెస్‌ ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 01:49 PM

TG: హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌హోస్టెస్ జాహ్నవి (23) తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మూకు చెందిన ఆమె, సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాహ్నవి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa