ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 12:19 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టెంట్, నీరు, విద్యుత్ సరఫరా వంటి అన్ని వసతులు కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం ముష్టిపల్లి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆమె, చెత్తాచెదారం లేకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 17 శాతం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, వర్షాల నేపథ్యంలో వరి కోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa