ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై కారు బోల్తా...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 25, 2025, 07:15 PM

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులైన వారు కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందినవారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa