ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 04:04 PM

శుక్రవారం, జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ కథలాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉన్నవి, నోటీసులు అందుకున్న వారి వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, ఎమ్మార్వో వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa