ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 03:38 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిందని ఆయన విమర్శించారు. శనివారం డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాతో పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa