ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 02:57 PM

తాండూరు పట్టణంలోని MPT హాల్ లో ప్రభుత్వ పథకాలకు, కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆకర్షితులై మున్సిపల్ 23వ వార్డు బీఎస్పీ పార్టీ నుండి దాదాపు 100 మంది తన అనుచరులతో దొరిశెట్టి సత్యమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలిశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa