ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. స్కూల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి మృతి !"

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 09:27 PM

హైదరాబాద్ – మియాపూర్‌లో జరిగిన తీవ్ర విషాద ఘటనలో, శాంత్ మార్టిన్ హై స్కూల్, మధుర నగర్‌లోని విద్యార్థి షేక్ రిజ్వాన్ (15), ఇది 10వ తరగతి చదువుతున్నవిద్యార్థి రిజ్వాన్(15) స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa