ఐకేపీ ఆధ్వర్యంలో వంగూరు మండలంలోని నిజాబాద్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం కల్వకుర్తి మార్కెట్ వైస్ ఛైర్మన్ దేశినేని పండిత్ రావు, తహశీల్దార్ మురళిమోహన్, కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తొందరపడి దళారులకు వడ్లను విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వడ్లను విక్రయించి గిట్టుబాటు ధర 2320 రూపాయలు పొందాలని రైతులకు సూచించారు.
![]() |
![]() |