యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో,మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చేతన్య మహేందర్ రెడ్డి గారు,PACS ఛైర్మన్ గుదే బాలనర్సయ్య ,భువనగిరి PACS వైస్ చైర్మన్ రాజేష్,తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa