ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర తెలంగాణలో పెరగనున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 02:11 PM

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa