కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని కోరుతూ దేశవ్యాప్తంగా మే 20న జాతీయ సమ్మె జరుగనుంది. ఈ నేపధ్యంలో నారాయణపేట.
జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలలో నిరసన సభలలో ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శుక్రవారం ఆషా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి పిలుపునిచ్చారు.
![]() |
![]() |